ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శ్రీ శీతలాష్టకం - Sri Sheetala Devi Ashtakam in Telugu

అస్య శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛందః శీతలా దేవతా లక్ష్మీర్బీజం  భవానీ శక్తిః సర్వవిస్ఫోటకనివృత్యర్థే జపే వినియోగః ||

ఈశ్వర ఉవాచ-
వన్దేఽహం శీతలాం దేవీం రాసభస్థాం దిగంబరాం |
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృతమస్తకామ్ || ౧ ||

వన్దేఽహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం |
యామాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్ || ౨ ||

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహపీడితః |
విస్ఫోటకభయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి || ౩ ||

యస్త్వాముదకమధ్యే తు ధ్యాత్వా సంపూజయేన్నరః |
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౪ ||

శీతలే జ్వరదగ్ధస్య పూతిగంధయుతస్య చ |
ప్రనష్టచక్షుషః పుంసః త్వామాహుర్జీవనౌషధమ్ || ౫ ||

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్ |
విస్ఫోటకవిదీర్ణానాం త్వమేకాఽమృతవర్షిణీ || ౬ ||

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణాం |
త్వదనుధ్యానమాత్రేణ శీతలే యాంతి సంక్షయమ్ || ౭ ||

న మన్త్రో నౌషధం తస్య పాపరోగస్య విద్యతే |
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్ || ౮ ||

మృణాలతన్తుసదృశీం నాభిహృన్మధ్యసంస్థితాం |
యస్త్వాం సంచింతయేద్దేవి తస్య మృత్యుర్న జాయతే || ౯ ||

అష్టకం శీతలాదేవ్యా యో నరః ప్రపఠేత్సదా |
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౧౦ ||

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తిసమన్వితైః |
ఉపసర్గవినాశాయ పరం స్వస్త్యయనం మహత్ || ౧౧ ||

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా |
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః || ౧౨ ||

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః |
శీతలావాహనశ్చైవ దూర్వాకందనికృంతనః || ౧౩ ||

ఏతాని ఖరనామాని శీతలాగ్రే తు యః పఠేత్ |
తస్య గేహే శిశూనాం చ శీతలా రుఙ్న జాయతే || ౧౪ ||

శీతలాష్టకమేవేదం న దేయం యస్యకస్యచిత్ |
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధాభక్తియుతాయ వై || ౧౫ ||

ఇతి శ్రీస్కాందపురాణే శీతలాష్టకం ||

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

రోజువారీ జీవితంలో భక్తి: ఆనందం, ప్రశాంతతకు చిట్కాలు (Devotion in Daily Life: Tips for Joy and Peace)

 నమస్కారం! ఈ ఆధునిక యుగంలో, మన జీవితాలు ఎంత వేగంగా పరుగులు పెడుతున్నాయో మనందరికీ తెలిసిందే. కుటుంబం, ఉద్యోగం, బాధ్యతలు... వీటి మధ్య మనసుకు కాస్త ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం ఎంతో అవసరం. గతంలో భక్తి అంటే గుడికి వెళ్లడం, పూజలు చేయడమే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు, భక్తి మార్గంలో కూడా కొత్త పోకడలు వచ్చాయి. 40 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న మనలాంటి వారికి ఇవి మరింత సౌలభ్యం, లోతైన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ బ్లాగ్ పోస్ట్‌లో, ప్రస్తుత ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక భావనలు, వాటిని మన దైనందిన జీవితంలో ఎలా అలవరచుకోవచ్చో చూద్దాం. 1. డిజిటల్ భక్తి: టెక్నాలజీతో అనుసంధానం మనం నిత్యం చూస్తున్నదే ఇది! ఇప్పుడు భక్తి కేవలం దేవాలయాలకు పరిమితం కావడం లేదు. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా మనకు నచ్చిన ఆధ్యాత్మిక కంటెంట్‌ని సులభంగా పొందగలుగుతున్నాం. ఆన్‌లైన్ ప్రవచనాలు, భజనలు: యూట్యూబ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ప్రముఖ గురువుల ప్రవచనాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, కీర్తనలు, భజనలు ఎప్పుడైనా, ఎక్కడైనా వినవచ్చు. ఉదయం వాకింగ్ చేస్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇవి మనసుకు ఎంతో ఉ...

శ్రీ మహా విష్ణువు – దశావతారాల విశిష్టత

శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం.  విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు.  2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు.  3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు.  4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు.  5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు.  6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...